• Login / Register
  • Site Logo

    ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి

    Rss వార్తలు

    మైనార్టీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలితెలంగాణ ఆర్టీసీ మైనార్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేత నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, ఆర్టీసీలోని మైనార్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ మైనార్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో తెలంగాణ ఆర్టీసీ వీసీ, ఎమ్‌డీ వై.నాగిరెడ్డికి ఆ అసోసియేషన్‌ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు అర్షద్‌ సాహిఖ్‌, […]

    The post ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment