కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీ : స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150ఏండ్లు పూర్తయ్యాయిన సందర్భంగా శుక్రవారం బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ పాట ప్రసిద్ధ నినాదం. అయినప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ కార్యాల యాల్లోగానీ, శాఖల్లోగానీ ఈ గేయాన్ని పాడలేదు. సొంత గ్రంథాల్లో నూ, సాహిత్యంలోనూ ఈ పాటను పొందుపరచలేదు అలాంటిది ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఈ గేయ 150వ […]
The post ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాల్లో వందేమాతరం పాడలేదు appeared first on Navatelangana.
Leave A Comment