ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కారణమని, అందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధం విధించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా సర్దార్ వల్లభారు పటేల్ కూడా ఒకసారి నిషేధం విధించారని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ […]
The post ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి appeared first on Navatelangana.
Leave A Comment