నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో ఎక్కువగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ-ఆరెస్సెస్ కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్ను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్పై ప్రధాని మోడీ చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ను విమర్శిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ ఉదహరించారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్, ఉక్కు మహిళ మాజీ ప్రధాని […]
The post ఆరెస్సెస్ను నిషేధించాల్సిందే : ఖర్గే appeared first on Navatelangana.
Leave A Comment