మున్సిపాలిటీ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదు మధిర మున్సిపాలిటీలో 3 స్థానాలలో సీపీఐ(ఎం) పోటీనవతెలంగాణ – బోనకల్ మోసపు వాగ్దానాలతో మాయమాటలతో ఆరు గ్యారెంటీ పథకాలు పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు విమర్శించారు. ఆరు గ్యారెంటీ బతకాలని అమలు చేయకుండా మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని మడ్డిపల్లి గోపాలరావు అన్నారు. ఖమ్మం […]
The post ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదు appeared first on Navatelangana.
Leave A Comment