సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల మెరుపు సమ్మెప్రధాన గేటు ఎదుట భారీ ధర్నా నవతెలంగాణ-మణుగూరుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీటీపీఎస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఆరు నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మె నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులు సుమారు ఆరు గంటల పాటు బీటీపీఎస్ ప్రధాన గేటు ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు […]
The post ఆరునెలల వేతనాలు వెంటనే చెల్లించాలి appeared first on Navatelangana.
Leave A Comment