నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ నిజామాబాద్ జిల్లాలో నేడు ఉద్యాన శాఖ ఆధ్వర్యం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పై ప్రభుత్వం ఇచ్చే భరోసాల గురించి మరియు సబ్సిడీల గురించి వ్యవసాయ సంఘం సెక్రెటరీస్ తో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే Preunique కంపెనీ వారు 650 టన్నుల […]
The post ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణంపై అవగాహన సదస్సు.. appeared first on Navatelangana.
Leave A Comment