• Login / Register
  • Site Logo

    ఆయిల్ ఫామ్, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్ఆత్మ సౌజన్యంతో మద్నూర్ మండల రైతులకు ఆయిల్ ఫామ్, సేంద్రియ వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి రాజు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో 125 మంది నుంచి సేకరించిన మట్టి నమూనా ఫలితాలను, మట్టి నమూనా కిట్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతంగా ఉంటుందని అన్నారు. అలాగే పురుగు, ఎరువుల వాడకం తగ్గియాలని సూచించారు. అనంతరం ఉద్యాన అధికారి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ […]

    The post ఆయిల్ ఫామ్, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment