• Login / Register
  • Site Logo

    ఆఫీసులకు తాళం.. డ్యూటీకి మంగళం.!

    Rss వార్తలు

    నవతెలంగాణ – దుబ్బాక పనివేళల్లోనూ ఆఫీసులకు తాళాలు వేస్తూ.. కొందరు ప్రభుత్వ అధికారులు తమ డ్యూటీ లకు మంగళం పలుకుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శనివారం దుబ్బాక మండలం తిమ్మాపూర్, అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ లోని ‘ ప్రభుత్వ ప్రాథమిక పశువైద్య కేంద్రాలు ‘ తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఏదో వచ్చామా పోయామా అన్నట్టు విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రతిసారి ఇలా తాళాలు వేసి వెళ్ళిపోతున్నారని పలువురు రైతులు […]

    The post ఆఫీసులకు తాళం.. డ్యూటీకి మంగళం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment