నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ఆన్ లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ కమ్మర్ పల్లి బ్రాంచ్ మేనేజర్ కే.శ్రీనివాస్ సదస్సుకు హాజరైన వారికి బ్యాంక్ సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంకులో ఖాతా ఉన్న వారు […]
The post ఆన్ లైన్ మోసాలపై అవగాహన సదస్సు appeared first on Navatelangana.
Leave A Comment