• Login / Register
  • Site Logo

    ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలు

    Rss వార్తలు

    – సైబర్‌ నేరస్థులకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్‌నవతెలంగాణ-సిటీబ్యూరోఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో వరుసగా మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరస్థులకు సహకరిస్తున్న ముగ్గురిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ గుంటూరుకు చెందిన ఏం.రమేష్‌రెడ్డి, విశాఖప ట్నానికి చెందిన గాంధీ శ్రీను, విజయవాడకు చెందిన జి.శ్రీధర్‌ సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సైబర్‌ నేరస్థులతో చేతులు కలిపారు. కమీషన్లు పుచ్చుకుంటున్న ఈ ముఠా వివిధ బ్యాంక్‌ అకౌంట్‌ […]

    The post ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment