పోలీసుల ఆదేశాల కారణమన్న నిర్వాహకులుముంబయి : ముంబయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్లో భాగంగా సామాజిక కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే పాల్గొనే పుస్తక చర్చా కార్యక్రమం రద్దయ్యింది. ముంబయి పోలీసులు ఆదేశాలిచ్చి రద్దు చేయించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులను కూడా తొలగించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని కోరినట్టుగా కూడా తెలిసింది. ‘ఇన్క్సారేటెడ్ : టేల్స్ ఫ్రం బిహైండ్ బార్స్’ అనే పేరుతో జరగాల్సిన ఈ చర్చలో ఆనంద్ […]
The post ఆనంద్ తేల్తుంబ్డే పుస్తక చర్చ రద్దు appeared first on Navatelangana.
Leave A Comment