• Login / Register
  • Site Logo

    ఆదేశాలు సరే.. అమలు ఎక్కడీ

    Rss వార్తలు

    క్వారీల్లో ఆగని లోడింగ్‌ వసూళ్లు నిఘా లేక నియంత్రణ కరువు నవతెలంగాణ-ఉప్పల్‌(గుత్తి శేఖర్‌)ఉన్నతాధికారులు ఆదేశాలు ఎన్ని చేసినా ఇసుక క్వారీల వద్ద కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లు యధేచ్ఛగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిఘా, నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితిని కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం అప్‌స్ట్రీమ్‌, అన్నారం డౌన్‌స్ట్రీమ్‌, బ్రాహ్మణపల్లి క్వారీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాంబాయిగూడం, ములుగు జిల్లాలోని ధర్మారం, వీరభద్రవరం, మోర్రావాణిగూడం క్వారీల వద్ద ”లోడింగ్‌” పేరుతో […]

    The post ఆదేశాలు సరే.. అమలు ఎక్కడీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment