నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్రైతులు పండించిన ప్రతి పంటలను ప్రభుత్వాలు కొనుగోళు చేస్తాయని రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. సోమవారం మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ప్రారంభించారు. కంటాకు పూజ చేసి తొలిరైతును సత్కరించి మొక్కజొన్నను తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… రైతుల పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళు చేస్తున్నాయన్నారు. రైతులు కూడా నియమనిబంధనలు పాటిస్తు మద్దతు ధరను […]
The post ఆదిలాబాద్ లో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment