పరీక్షలో బాగా రాయలేదని మనస్థాపం ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాస్తానో, రాయలేనో..ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు వెంటనే స్పందించిన గురుకులాల జాయింట్ సెక్రెటరీ శారద నవతెలంగాణ – బోనకల్ ఇటీవల నిర్వహించిన సప్లమెంటరీ పరీక్షలలో ఫిజిక్స్ సబ్జెక్టులో కేవలం రెండు మార్కులు మాత్రమే వచ్చాయని, త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలలో బాగా రాస్తానో, రాయలేనో అంటూ ఓ విద్యార్థి మానసిక ఆందోళనకు గురై తాను చదువుకుంటున్న గురుకుల విద్యాలయం భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా మధిర […]
The post ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గురుకుల విద్యార్థిని appeared first on Navatelangana.
Leave A Comment