నవతెలంగాణ – రాజోలిరాజోలి మండలంలోని వివిధ గ్రామాలనుండి ఇతర ప్రాంతాలకు వ్యవసాయ నిమిత్తం వందలాది మంది ప్రజలు కూలీల నిమిత్తం ప్రయాణం చేస్తుంటారు. దీని అలుసుగా తీసుకున్న కొంతమంది ఆటో యాజమానూలు పరిమితికి మించి వ్యవసాయ కూలీలను ఎక్కించుకొని అనేక ప్రమాదాలకు గురి చేస్తున్నారు. ఇలా ప్రయాణించడం వల్ల కొంతమంది వికలాంగులు అయ్యారు. మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయి తమ పిల్లలను అనాధలను చేశారు. పరిమితి నుంచి తరలించడం వలన ప్రమాదాలు జరుగుతాయని తెలిసిన అధిక డబ్బుకు ఆశపడి […]
The post ఆటోలో పరిమితికి మించి వ్యవసాయ కూలీల ప్రయాణం appeared first on Navatelangana.
Leave A Comment