నవతెలంగాణ – కమ్మర్ పల్లి: మండల కేంద్రం శివారులోని గాంధీనగర్ సమీపంలో నాగాపూర్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అతివేగం వస్తున్న తుఫాన్ వాహనం ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయాలపాలయ్యారు. మండల కేంద్రానికి చెందిన తహేర్ తన ఆటోలో నాగపూర్ గ్రామం నుండి పలువురు ప్రయాణికులతో కమ్మర్ పల్లికి వస్తుండగా జాతీయ రహదారి నుండి నాగపూర్ వైపు వెళ్లే దారి వద్ద ఆటోను మెట్ […]
The post ఆటోను ఢీకొట్టిన తుఫాన్ వాహనం..పలువురికి గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment