• Login / Register
  • Site Logo

    ఆటోను ఢీకొట్టిన తుఫాన్ వాహనం..పలువురికి గాయాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కమ్మర్ పల్లి: మండల కేంద్రం శివారులోని గాంధీనగర్ సమీపంలో నాగాపూర్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అతివేగం వస్తున్న తుఫాన్ వాహనం  ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న  పలువురు గాయాలపాలయ్యారు. మండల కేంద్రానికి చెందిన తహేర్ తన ఆటోలో నాగపూర్ గ్రామం నుండి పలువురు ప్రయాణికులతో కమ్మర్ పల్లికి వస్తుండగా జాతీయ రహదారి నుండి నాగపూర్ వైపు వెళ్లే దారి వద్ద ఆటోను మెట్ […]

    The post ఆటోను ఢీకొట్టిన తుఫాన్ వాహనం..పలువురికి గాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment