గాజాలో పది మంది పాలస్తీనియన్లు మృతిదక్షిణ లెబనాన్ పైనా దాడి రఫా : గాజాపై ఇజ్రాయిల్ అమానవీయ, దారుణ దాడులు ఆగడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కఠిన చర్యలకు దిగుతోంది. ఇజ్రాయిల్ దళాలు చేపట్టిన తాజా దాడుల్లో పది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అక్టోబర్లో అమెరికా మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ తర్వాత ఇది మరొక ఉల్లంఘనగా గాజా వైద్య వర్గాలు తెలిపాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ‘ఎల్లో లైన్’ అవతల […]
The post ఆగని ఇజ్రాయిల్ రక్తదాహం appeared first on Navatelangana.
Leave A Comment