– పేకాట, కోడిపందాలు సమాచారం 100 ఫోన్ చేయండి – ఎస్ హెచ్ ఓ యయాతి రాజు నవతెలంగాణ – అశ్వారావుపేట సామాజిక రుగ్మతలను, అసాంఘిక కార్యకలాపాలు నివారణ ప్రతీ పౌరుడి బాధ్యత అని ఎస్ హెచ్ ఓ ఎస్సై యయాతి రాజు అన్నారు. అశ్వారావుపేట మండలం సోమవారం ఆసుపాక శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులపై అశ్వారావుపేట పోలీసులు మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 52 పేక ముక్కలు,రూ.12,800 లు నగదు,మూడు […]
The post అసాంఘిక కార్యకలాపాలు నివారణ ప్రతీ పౌరుడి బాధ్యత appeared first on Navatelangana.
Leave A Comment