నవతెలంగాణ-హైదరాబాద్: భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందనే మాటలు తాను చెప్పినవి కావని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. లోక్సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం బయటకు వస్తే మన సైన్యాన్ని ప్రభుత్వ నేతలు ఎలా నిరాశపరుస్తున్నరనేది ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. మాజీ ఆర్మీ చీప్ తన దృష్టికోణాన్ని […]
The post అసలు విషయాలు బయటికొస్తాయని నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.
Leave A Comment