దేశ సంపద అందరికీ అందటం లేదు ఖమ్మం జిల్లా లింగాలలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీమట్టూరి భద్రయ్య, సీతారత్నమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థూపావిష్కరణ నవతెలంగాణ-కల్లూరుదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా నేటికీ ప్రజల్లో అసమానతలు తొలగిపోలేదని, దేశ సంపద కొంతమంది చేతుల్లోనే ఉందని, అందుకే కమ్యూనిస్టులు పోరాటం చేయాల్సి వస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు మట్టూరి భద్రయ్య, సీతారత్నమ్మ […]
The post అసమానతలు, దోపిడీ నిర్మూలనకే కమ్యూనిస్టుల పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment