• Login / Register
  • Site Logo

    అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం

    Rss వార్తలు

    జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నవతెలంగాణ – మిడ్జిల్అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ప్రజా ప్రభుత్వ కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని  లింబ్యా తండాలో ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ మనీ శంకర్ నాయక్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు పార్వతమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ..పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించాలనే రాష్ట్ర […]

    The post అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment