– గడ్డం వెంకటేష్, సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులునవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందలేదని రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్ అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కుటుంబ సర్వే సందర్భంగా గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక మంది పేద ప్రజలు అర్హులైన వారు ఇందిరమ్మ ఇల్లు, […]
The post అర్హులకు అందని ప్రభుత్వ పథకాలు: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment