మూడో టీ20లో భారత్ గెలుపు1-1తో టీ20 సిరీస్ సమం భారత్ పుంజుకుంది. బంతితో అర్ష్దీప్ సింగ్ (3/35) మూడు వికెట్ల ప్రదర్శనతో విజృంభించగా, ఛేదనలో వాషింగ్టన్ సుందర్ (49 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో కదం తొక్కాడు. బ్యాటర్లు సమిష్టిగా రాణించటంతో 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 9 బంతులు ఉండగానే ఛేదించింది. 5 వికెట్ల తేడాతో మూడో టీ20లో గెలుపొందింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. హోబర్ట్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియాతో […]
The post అర్ష్దీప్, సుందర్ మెరువగా appeared first on Navatelangana.
Leave A Comment