గవర్నర్ జిష్ణుదేవ్ వర్మనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ప్రజలకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని లోక్భవన్లో ఆ రాష్ట్రాల అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆ రాష్ట్రాల సాధికారత, సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు సాగిన ప్రయాణాన్ని వివరించారు. అరూణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల సాంస్కృతిక వైభవం, సహజ సౌందర్యం, సంప్రదాయాలను ఆయన కొనియాడారు. ”ఏక్ భారత్, […]
The post అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం ప్రజలకు శుభాకాంక్షలు appeared first on Navatelangana.
Leave A Comment