ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ నవతెలంగాణ – ఆర్మూర్ప్రజా సేవే లక్ష్యంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు అందిస్తానని అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ వన్నెల్ దేవి అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పట్టణంలోని సిద్దుల గుట్ట యందు నిర్మించిన అయ్యప్ప ఆలయానికి 5 లక్షల విరాళం సైతం అందజేసి, ఎవరితో డబ్బులు సమీకరించకుండా గుడి నిర్మాణంలో భాగస్వామి అయినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చైర్పర్సన్ గా సతీమణి […]
The post అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు.. appeared first on Navatelangana.
Leave A Comment