వచ్చే నాలుగేండ్ల్లలో 20 శాతం వాటాలు ప్రయివేటుకు..రూ.80 వేల కోట్ల విలువ..మోడీ సర్కార్ బడా స్కెచ్ న్యూఢిల్లీ : రైల్వే రంగాన్ని ఆధునీకరిస్తామన్న సాకుతో లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా వాటాలను విక్రయించడానికి మోడీ సర్కార్ స్కెచ్ వేసింది. వచ్చే నాలుగేళ్లలో ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి వంటి ఏడు కీలక రైల్వే సంస్థల నుండి వేల కోట్లు పిండుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివిధ రైల్వే సంస్థల్లోని రూ.80,000 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయ ప్రతిపాదనలకు […]
The post అమ్మకానికి రైల్వే సంస్థల వాటాలు appeared first on Navatelangana.
Leave A Comment