గతేడాది సోషల్ మీడియాలో47 లక్షల పోస్టులు న్యూఢిల్లీ : అమెరికాలో ఇస్లాం మతాన్ని, ముస్లింలను ద్వేషించే ధోరణి బాగా పెరిగిపోతోంది. గత సంవత్సరం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఆ దేశంలో సామాజిక మాధ్యమాలలో ఏకంగా 47 లక్షల ఇస్లామోఫోబిక్ పోస్టులు పెట్టారని ఈక్వాలిటీ ల్యాబ్ అనే దక్షిణాసియా ఫెమినిస్ట్ సంస్థ తెలియజేసింది. పన్నెండు సోషల్ మీడియా వేదికలలో పెట్టిన ఈ పోస్టులను 34.8 మిలియన్ల మంది వీక్షించారు. ఆయా పోస్టులను వీక్షకులు లైక్ చేయడం, షేర్ చేయడం, […]
The post అమెరికాలో ముస్లింలపై దుష్ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment