• Login / Register
  • Site Logo

    అమెరికాలో మంచు ప్రళయం.. 29 మంది మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాను ‘ఫెర్న్’ మంచు తుఫాను వణికిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం, గడ్డకట్టే మంచు వర్షం దేశంలోని దాదాపు 40 రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించిన ఈ తుపాను ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తీవ్రమైన చలికి తట్టుకోలేక వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 29 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ నగరంలో మైనస్ ఉష్ణోగ్రతల […]

    The post అమెరికాలో మంచు ప్రళయం.. 29 మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment