– 12 ఏండ్ల మోడీ పాలనలో వేగంగా రూపాయి పతనం– అబద్ధాల ప్రచారాలతో ప్రజలను ప్రభావితం చేస్తున్న ఆర్ఎస్ఎస్– హిందూత్వ, అస్థిత్వ రాజకీయాలతో బీజేపీ పబ్బం– ప్రజలను చైతన్య పర్చడంలో మీడియా పాత్ర పెరగాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మన దేశాన్ని అమెరికాకు బానిసగా మార్చే ప్రయత్నాన్ని మోడీ సర్కారు చేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్ విమర్శించారు. మనోహ్మన్ సింగ్ ప్రభుత్వ […]
The post అమెరికాకు బానిసగా దేశాన్ని మార్చే యత్నం appeared first on Navatelangana.
Leave A Comment