• Login / Register
  • Site Logo

    అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కంఠేశ్వర్ అమరవీరుల స్థూపానికి ఆశన్నగారి జీవన్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తరువాత రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, ఆయేషా ఫాతీమా, మాజీ మేయర్ నీతుకిరణ్, ఉద్యమకారులు, […]

    The post అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment