నివాళి ప్రముఖ రచయిత, విశ్లేషకుడు, ఆచార్య చందు సుబ్బారావు (80) అనారోగ్యంతో గురువారం విశాఖలో మృతి చెందారు. ఆయనకు భార్య నిర్మలాదేవి, కుమారుడు దిలీప్, కుమార్తె కవిత ఉన్నారు. చందు సుబ్బారావు ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో 1946 మే 18న జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అదే విశ్వవిద్యాలయంలో 1974లో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, రీడర్గా, జియో ఫిజిక్స్ విభాగంలో ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ […]
The post అభ్యుదయ సాహితీవేత్త చందు సుబ్బారావు appeared first on Navatelangana.
Leave A Comment