నవతెలంగాణ – కుభీర్మండల కేంద్రమైన కుభీర్ గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం మండల అధికారి గంగ సాగర్ రెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామాల్లో పలు సమస్యలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా మండల కేంద్రమైన కుబీర్ లో స్మశాన వాటికలో నీటి సదుపాయం, గేట్ తో పాటు గణేష్, దుర్గ మత నిమర్జనం చేసే సమయంలో చాలా ఇబ్బందులు ఎదురుకావడం జరుగుతుందని స్థానిక […]
The post అభివృద్ధి పనులను పరిశీలించిన మండలాధికారి appeared first on Navatelangana.
Leave A Comment