• Login / Register
  • Site Logo

    అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్జుక్కల్ మండలం మైభాపుర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండలం బిజ్జల్వాడి గ్రామంలో రూ. 29 లక్షల నిధులతో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు, […]

    The post అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment