నాలుగో వార్డ్ సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్నవతెలంగాణ – ఆలేరు రూరల్ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావించి నాలుగో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను. నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని సీపీఐ(ఎం) పార్టీ బలపరిచిన నాలుగో వార్డ్ అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ ప్రజలను కోరారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు పట్టణంలోని నాలుగో వార్డులో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో మౌలిక […]
The post అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి appeared first on Navatelangana.
Leave A Comment