దుర్కి మిర్జాపూర్ రోడ్డుకు 25 కోట్లుబీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల నవతెలంగాణ – నసురుల్లాబాద్ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధ్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్ తెలిపారు. బుదవారం దుర్కి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దుర్కి మిర్జాపూర్, బీర్కూర్ మండల ప్రజల రవాహణ సౌకర్యం […]
The post అభివృద్ధిని అడ్డుకుంటే సహించం appeared first on Navatelangana.
Leave A Comment