20 మంది మృతి… 534 మందికి గాయాలుపలు గ్రామాల్లో నేలమట్టమైన ఇండ్లురిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతఅంతకుముందు పలుమార్లు కంపించిన భూమి కాబూల్ : అఫ్గానిస్తాన్ను భారీ భూకంపం సంభవించింది. ఉత్తర అఫ్గానిస్తాన్లోని మజార్-ఇ-షరీఫ్ నగరం సమీపంలో సోమవారం ఉదయం 6.3 తీవ్రతతో భూమి ప్రకంపించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. 534 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే […]
The post అఫ్గానిస్తాన్లో భారీ భూకంపం appeared first on Navatelangana.
Leave A Comment