ఆకలి రాజ్యం చిత్రంలోని ‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి..నీదీ నాదే బ్రదరూ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్’ ఈ పాట అప్పట్లో ఊపు ఉపేసింది. యువతను ఉర్రూతలూగించింది. పాలకుల తీరును ఎండగట్టింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట దేశంలోని ఉన్న అనేక రుగ్మతలకు అద్దం పడుతుంది. ఆకలి, నిరుద్యోగం, పేద, ధనిక అనే వ్యత్యాసాలు కండ్లకు కట్టినట్టు రాశారు. అయితే ఈ పాటలో మరో […]
The post అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలే! appeared first on Navatelangana.
Leave A Comment