• Login / Register
  • Site Logo

    అప్పం కిషన్కు చైర్మన్ పదవి ఇవ్వాలి

    Rss వార్తలు

    యాదవ సంఘం జిల్లా నాయకుడు కుమార్ యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుభూపాలపల్లి మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి అప్పం కిషన్ యాదవ్ 9వ వార్డు నుండి భారీ మెజార్టీతో విజయం సాధించారని ఆయనకు చైర్మన్ పదవి ఇవ్వాలని యాదవ సంఘం జిల్లా నాయకుడు చింతల కుమార్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వ అధిష్టానానికి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదిహేనేళ్లుగా ప్రజల […]

    The post అప్పం కిషన్‌కు చైర్మన్ పదవి ఇవ్వాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment