• Login / Register
  • Site Logo

    అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం..

    Rss వార్తలు

    అర్జున్‌ దర్శకత్వంలో నిరంజన్‌, ఐశ్వర్య అర్జున్‌ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ మీద అర్జున్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ధ్రువ సర్జా స్పెషల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల14న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత, దర్శకుడు అర్జున్‌ మీడియాతో సంభాషించారు. ఇది యూనివర్సల్‌ కాన్సెప్ట్‌. ఏ భాషలో చేసినా, తీసినా, చూసినా అందరికీ రిలేట్‌ […]

    The post అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment