చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాంవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డినవతెలంగాణ – వనపర్తిఅన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి దాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పెద్దమందడి మండలం వెల్టూరు, వనపర్తి మండలం చిట్యాల సమీపంలోని వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వ్యవసాయ మార్కెట్ కమిటీ […]
The post అన్నదాతలకు ఆందోళన వద్దు appeared first on Navatelangana.
Leave A Comment