– మనీలాండరింగ్పై ఎస్ఎఫ్ఐఒ దర్యాప్తు– కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయంముంబయి : రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ చుట్టు మరింత ఉచ్చు బిగుస్తోంది. బ్యాంక్ల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకుని.. నిధుల మళ్లింపు, మనీలాండరింగ్కు పాల్పడిన అంబానీపై కొత్తగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును ప్రారంభించింది. రూ.17,000 కోట్ల బ్యాంక్ రుణాల మళ్లింపునపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐ, సెబీ విచారిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ […]
The post అనిల్ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు appeared first on Navatelangana.
Leave A Comment