ఎకరాకు రూ.10వేల పరిహారంమృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా క్లౌడ్ బరస్ట్లపై దృష్టి కేంద్రీకరించండి కేంద్రం మొండిచేయి చూపిస్తే ఊరుకోం.. వారం రోజుల్లో కలెక్టర్లతో సమావేశం : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిఉమ్మడి వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేసిన సీఎంహనుమకొండ కలెక్టరేట్లో వరదలపై సమీక్షసమ్మయ్యనగర్లో వరద బాధితులకు ఓదార్పు ”అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం. ఎకరాకు రూ.10వేలు చొప్పున పరిహారం ఇస్తాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తాం. ఆవులు, […]
The post అధైర్యపడొద్దు..అండగా ఉంటాం appeared first on Navatelangana.
Leave A Comment