నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రజలకు హమీలు, ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులు ఇంకా ఎన్నేళ్లయినా గవే ఆశలు చూపుతారే తప్ప ఏ ఒక్కటి నెరవేర్చరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. మంథని రాజగృహాలో బుధవారం మల్హర్ మండలం అన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాసర్ల రాజయ్య, మాజీ సైనికుడు భనోత్ రాజు కుమార్ (డిల్లీ రాజు), లావుడ్య రాణా సింగ్,ఇంజపూరి […]
The post అధికారం కోసం ఎన్నేళ్లైనా ఆశ చూపుతూనే ఉంటరు..! appeared first on Navatelangana.
Leave A Comment