మతతత్వశక్తులకు నితీశ్ కుమార్ మద్దతు : ప్రతిపక్ష సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ నవతెలంగాణ-పాట్నా బ్యూరోబీహార్లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే వక్ఫ్ సవరణ చట్టాన్ని చెత్త బుట్టలో పడేస్తానని ప్రతిపక్ష సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అన్నారు. ఆదివారం కతిహార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దేశంలోని మతతత్వ శక్తులతో ఎప్పుడూ రాజీపడలేదని అన్నారు. కానీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎల్లప్పుడూ అలాంటి […]
The post అధికారంలోకి వస్తే చెత్తబుట్టలో వక్ఫ్ చట్టం appeared first on Navatelangana.
Leave A Comment