ఓఆర్ఆర్పై పల్టీలు కొట్టి కిందకు పడిపోయిన కారునలుగురికి తీవ్ర గాయాలు నవతెలంగాణ-పటాన్చెరుఓఆర్ఆర్పై అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలుకొట్టి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. దాంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బౌరంపేట సింహపురి కాలనీకి చెందిన హరిప్రసాద్ కుటుంబ […]
The post అతివేగం.. రెండు నిండు ప్రాణాలు బలి appeared first on Navatelangana.
Leave A Comment