కామన్ పల్లి గ్రామం వద్ద చెక్ గేట్ ను ప్రారంభించిన ఎఫ్డీఓ రామ్మోహన్ నవతెలంగాణ జన్నారం అడవులను కాపాడుకుంటేనే మానవమనగడ సాధ్యమవుతుందని జన్నారం ఎండిఓ రామ్మోహన్ అన్నారు. బుధవారం జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కామన్ పల్లి గ్రామం కడెం ప్రధాన కాలువ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెక్కు గేటును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవ్వాల్ గ్రామం నుంచి అక్రమ కలప తరలిపోకుండా ఈ చెక్ గేట్ ను […]
The post అడవులను కాపాడుకుంటేనే మానవమనగడ సాధ్యం appeared first on Navatelangana.
Leave A Comment