• Login / Register
  • Site Logo

    అక్రమ విద్యుత్ కనెక్షన్ తో వ్యక్తి మృతి కారణమైన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష.

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావు:-తన పొలం చుట్టూ బైండింగ్ వైర్ తో అక్రమ విధ్యుత్ కలెక్షన్ ఇవ్వడం వలన ఒక వ్యక్తి మృతికి కారకుడైన వ్యక్తికి మూడు సంవత్సరాల ఆరు నెలలు కారాగార శిక్ష లేదా, రూ.1లక్ష, పదివేల రూపాయలు జరిమానా విదిస్తూ భూపాలపల్లి కోర్టు జిల్లా ప్రదాన న్యాయమూర్తి సిహెచ్. రమేష్ బాబు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చినట్లుగా తెలిసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా మల్వర్ రావు మండలంలోని తాడిచెర్ల గ్రామానికి […]

    The post అక్రమ విద్యుత్ కనెక్షన్ తో వ్యక్తి మృతి కారణమైన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment