• Login / Register
  • Site Logo

    అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు జగన్

    Rss వార్తలు

    విచారణకు హాజరైన ఏపీ మాజీ సీఎం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అక్రమాస్తుల కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. విచారణ అనంతరం జగన్‌ అక్కడి నుంచి లోటస్‌పాండ్‌కు వెళ్లిపోయారు. మరోవైపు ఆ పార్టీ నేత పేర్ని నాని, మరో ముగ్గురు నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. […]

    The post అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు జగన్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment