చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాత.వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినరు రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతా గోపాలకష్ణారెడ్డి బుధవారం మీడియాతో ముచ్చటించారు.ఈ సినిమాని ఫీల్ గుడ్ […]
The post అందర్నీ ఆకట్టుకునే ఫీల్ గుడ్ సినిమా appeared first on Navatelangana.
Leave A Comment